మాడుగుల: మైనార్టీ రుణాలకు దరఖాస్తు చేసుకోండి

71చూసినవారు
మాడుగుల: మైనార్టీ రుణాలకు దరఖాస్తు చేసుకోండి
మాడుగుల మండలంలో మైనార్టీలైన క్రిస్టియన్లు ముస్లింలు, సిక్కులు బౌద్ధులు, జైన్, పార్సికులు ప్రభుత్వం అందించే సబ్సిడీ రుణాల కోసం దరఖాస్తు చేసుకోవాలని ఎంపీడీవో కే అప్పారావు శుక్రవారం తెలిపారు. అభ్యర్థులు ఈనెల 25వ తేదీలోగా తమ దరఖాస్తులను ఏ. పీ. ఓ. బి. ఎం. ఎం. ఎస్. వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. మాడుగుల మండలంకి సంబంధించి మూడు యూనిట్లు మంజూరు అయ్యాయని తెలిపారు. అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవాలన్నారు

.

సంబంధిత పోస్ట్