అంతర్జాతీయ యోగా దినోత్సవం లో బాగంగా మండల పరిదిలో ప్రతి గ్రామసచివాలయంలో ప్రభుత్వం ఆదేశాల మేరకు శనివారం డిమో యోగాకర్యక్రమం నిర్వహించారు మాడుగుల మండలం లో గల అన్ని సచివాలయంలో ప్రజల భాగస్వామ్యంతో వివిధ రకాల యోగాసనాలు వేయించారు వోమ్మలి సచివాలయంలో సర్పంచ్ సుంకరి సింహాచలం నాయుడు అధ్వర్యంలో యోగా కార్యక్రమాలు ఉత్సాహంగా నిర్వహించారు.