స్పీకర్ కు పాదాభివందనం చేసిన హోంమంత్రి

54చూసినవారు
రాష్ట్ర శాసనసభ స్పీకర్ అయ్యన్నపాత్రుడికి హోం శాఖామంత్రి వంగలపూడి అనిత పాదాభివందనం చేశారు. శనివారం సాయంత్రం నర్సీపట్నం ఎన్టీఆర్ స్టేడియంలో జరిగిన పౌర సన్మాన కార్యక్రమంకు హోం మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అయ్యన్నను శాలువాతో ఆమె సత్కరించారు. అనంతరం ఆయన కాళ్లకు నమస్కారం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అయ్యన్నపాత్రుడుకు ఆదర్శంగా తీసుకుని పనిచేస్తానన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్