నేటి సాయంత్రం నర్సీపట్నంకు వస్తున్న స్పీకర్

79చూసినవారు
నేటి సాయంత్రం నర్సీపట్నంకు వస్తున్న స్పీకర్
శాసనసభ స్పీకర్ గా ఎన్నికైన తరువాత తొలిసారిగా సొంత నియోజకవర్గం నర్సీపట్నంకు అయ్యన్నపాత్రుడు శనివారం సాయంత్రం వస్తున్నారు. ఈ మేరకు నర్సీపట్నంలో భారీ స్థాయిలో స్వాగతం సత్కారాలు ఏర్పాటు చేసారు. గన్నవరం నుంచి విమానంలో ఉదయం విశాఖ చేరుకుంటారు. అక్కడినుంచి మధ్యాహ్నం బయలుదేరి అనకాపల్లి నూకాంబికా అమ్మవారిని దర్శించుకుని మాకవరపాలెం మీదుగా నర్సీపట్నం వస్తారు. అక్కడ జరిగే బహిరంగ సభలో స్పీకర్ పాల్గొంటారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్