వక్స్ బోర్డు బిల్లును ఖండిస్తున్న: మాజీ మంత్రి

85చూసినవారు
వక్స్ బోర్డు బిల్లును ఖండిస్తున్న: మాజీ మంత్రి
దేశంలో ప్రజాస్వామ్యం అరుంధతీ నక్షత్రంలా తయారవుతోంది. పత్రికా స్వేచ్ఛ కూడా అలాగే ఉందని కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్ పేర్కొన్నారు. గురువారం విశాఖప్రెస్‌‍క్లబ్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. బిజెపి ఇటీవల పార్లమెంటులో ఒక బిల్లు తీసుకొచ్చింది. దాని పేరు వక్స్ బోర్డు చట్టం. దాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నానని కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్ పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్