విశాఖ: దేశ రక్షణకై శారదా పీఠంలో హనుమద్ మహాయాగం

65చూసినవారు
విశాఖ: దేశ రక్షణకై శారదా పీఠంలో హనుమద్ మహాయాగం
భారత్ - పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో దేశానికి విజయాన్ని చేకూర్చాలని, సరిహద్దులలో అమ్మవారి శక్తి రక్షణగా నిలవాలని ఆకాంక్షిస్తూ విశాఖ శ్రీ శారదా పీఠంలో వజ్రని స్కంద పాశుపత హనుమద్ మహాయాగం నిర్వహిస్తున్నట్లు పీఠాధిపతులు స్వరూపానందేంద్ర సరస్వతీ మహాస్వామి శుక్రవారం తెలిపారు. ఈ ద్వాదశ రాత్రి దీక్షా యాగం శనివారం నుంచి మే 22, హనుమద్ జయంతి వరకు 13 రోజుల పాటు జరుగుతుందన్నారు.

సంబంధిత పోస్ట్