30 ఎకరాల కాఫీ తోటలు దగ్ధం

12860చూసినవారు
గూడెం కొత్త వీధి మండలంలోని గాదికొండ బంధవీధి అటవీ ప్రాంతంలో శనివారం 30 ఎకరాల కాఫీ తోటలు ప్రమాదవశాత్తు అగ్నికి ఆహుతైంది. బాధిత రైతు రాజశేఖర్ బోరున విలపించాడు. గ్రామంలోని పలువురు గిరిజన రైతులకు చెందిన 30 ఎకరాల కాఫీ తోటలకు గుర్తుతెలియని ఆకతాయిలు శనివారం మధ్యాహ్న సమయంలో నిప్పు పెట్టడంతో ఖాళీ బూడిదైందని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు గుర్తించి తమకు నష్టపరిహారం ఇప్పించి ఆర్థికంగా ఆదుకోవాలని ఆయన కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్