కొయ్యూరు: విషాదం.. వివాహిత ఆత్మహత్య

80చూసినవారు
కొయ్యూరు: విషాదం.. వివాహిత ఆత్మహత్య
అల్లూరి జిల్లా కొయ్యూరు మండలంలోని కొమ్మిక పంచాయతీ బొర్రంపేటలో కే. రాజామణి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్ఐ పీ. కిషోర్ వర్మ గురువారం తెలిపారు. కుటుంబ కలహాలతో ఆత్మహత్యకు పాల్పడినట్లు స్థానికులు చెబుతున్నారు. మృతురాలి తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ వెల్లడించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నర్సీపట్నం ఏరియా ఆసుపత్రికి తరలించామని తెలిపారు.

సంబంధిత పోస్ట్