అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు మండలం చీడిమెట్ట గ్రామంలో 'ఆదివాసీ మిత్ర వెల్ఫేర్ సొసైటీ' ఆధ్వర్యంలో ప్రకృతి వ్యవసాయం విధానంపై క్లస్టర్ కో ఆర్డినేటర్స్ లక్ష్మీ, ధన లక్ష్మీ అవగాహన కల్పించి ఘన జీవామృతం తయారీ, బెల్లం, సెనగపిండి టికెడు పుట్టమన్నుతో తయారు చేసి చూపించడం జరిగింది. విధానం పాటించడం వల్ల రైతులు ఈ పంటను అధిక దిగుబడి వస్తుంది. అంతరం బీజా, ఘన, ద్రవ అమృతాలు నటువేసికోను పద్ధతులు తెలియజేయడం జరిగింది.