ఎస్ రాయవరం: రహదారి నిర్మాణానికి మంత్రి శంకుస్థాపన

56చూసినవారు
ఎస్ రాయవరం: రహదారి నిర్మాణానికి మంత్రి శంకుస్థాపన
రేవు పోలవరం - నర్సీపట్నం ఆర్ అండ్ బి రహదారికి రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత శుక్రవారం దార్లపూడి వద్ద శంకుస్థాపన చేశారు. సుమారు పది కిలో మీటర్ల మేర రహదారి అభివృద్ధి చేసేందుకు రూ. 21 కోట్ల రూపాయలను కేటాయించినట్లు ఆమె పేర్కొన్నారు. రహదారిని సకాలంలో పూర్తిచేసి అందుబాటులోకి తీసుకురావాలని ఆమె ఆదేశించారు. రాష్ట్ర రహదారుల కార్పొరేషన్ చైర్మన్ నాయకుడు ప్రగడ నాగేశ్వరావు, గెడ్డం బుజ్జి పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్