లేడర్ కోడ్స్ రద్దుచేసి కనీస వేతనాల చట్టాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ మే 20న దేశవ్యాప్తంగా సిఐటియు ఆధ్వర్యంలో సమ్మె చేస్తున్నట్లు జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్ శంకర్రావు తెలిపారు. శుక్రవారం అచ్యుతాపురంలో కార్మికులతో సమావేశంలో ఆయన పాల్గొన్నారు. లేబర్ కోడ్స్ అమల్లోకి వస్తే కార్మికులు సమ్మె చేసే హక్కును కోల్పోతారని అన్నారు. సీఐటీయూ ఉపాధ్యక్షుడు ఆర్ రాము పాల్గొన్నారు.