ప్రభుత్వ ఆస్తుల విషయంలో తప్పుడు ప్రచారం జరుగుతోందని, రుషికొండ నిర్మాణాలు జగన్కు చెందినవిగా చూపించేందుకు
టీడీపీ తీవ్రంగా ప్రయత్నిస్తోందని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ మండిపడ్డారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణం జరుగుతోంది. ఉద్దానంలో కట్టిన ఆసుపత్రిని చూపించండని సలహా ఇచ్చారు. సోమవారం ఆయన విశాఖలో మీడియాతో మాట్లాడుతూ
టీడీపీ దుష్ప్రచారాన్ని తిప్పికొట్టారు.