లక్ష్మీపార్వతికి షాక్

50చూసినవారు
లక్ష్మీపార్వతికి షాక్
తెలుగు అకాడమీ ఛైర్‌పర్సన్‌గా బాధ్యతలను నిర్వహించిన లక్ష్మీపార్వతికి గతంలో కేటాయించిన విశాఖ ఆంధ్ర విశ్వవిద్యాలయం ‘గౌరవ ఆచార్యురాలు’ హోదాను ఉపసంహరించుకున్నట్లు ఏయూ రిజిస్ట్రార్‌ ఆచార్య ఎన్‌. కిశోర్‌బాబు శుక్రవారం తెలిపారు. ఆమెకు ఇప్పటివరకు వర్సిటీ నుంచి వేతనం చెల్లించలేదని స్పష్టం చేశారు.

సంబంధిత పోస్ట్