విశాఖ, ;చెట్లను కాపాడండి-ప్రాణవాయువుని పెంపొందించండి

2చూసినవారు
విశాఖ, ;చెట్లను కాపాడండి-ప్రాణవాయువుని పెంపొందించండి
ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి కర్బన ఉద్గారాలు తగ్గించండి. చెట్లను కాపాడండి. ప్రాణవాయువుని పెంపొందించండి అని ఏపీ స్టేట్ టెలికం విభాగం విశ్రాంత అధికారి కే ఎం రావు పిలుపునిచ్చారు. శనివారం ఉషోదయ జంక్షన్లోని పెదవాల్తేరు జీవీఎంసీ ప్రాథమిక పాఠశాలలో క్లైమేట్ టీం ఎన్జీవో నేతృత్వంలో మొక్కలు నాటిన తర్వాత ఆయన మాట్లాడుతూ తల్లికి వందనం పేరుతో ప్రతి ఒక్కరు మొక్కలు నాటి పెంచండి అన్నారు.

సంబంధిత పోస్ట్