విశాఖ: టౌన్ ప్లానింగ్ ఓపెన్ ఫోరం కు 8 వినతులు.

78చూసినవారు
విశాఖ: టౌన్ ప్లానింగ్ ఓపెన్ ఫోరం కు 8 వినతులు.
విశాఖ నగరంలో రామ్ నగర్ పరిధిలో జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో టౌన్ ప్లానింగ్ కు సంబంధించి శుక్రవారం ఓపెన్ ఫోరం నిర్వహించారు. ఈ ఫోరంలో ప్రజల నుంచి 8 వినతులను జీవీఎంసీ సిటీ ప్లానర్ మీనా కుమారి స్వీకరించారు.
ప్రజల నుంచి వచ్చిన దరఖాస్తులను నిర్ణీత సమయంలో పరిశీలించి సమస్యలను పరిష్కరించాలని ఆమె ఆదేశాలను జారీ చేశారు.

సంబంధిత పోస్ట్