విశాఖ: ఎయిర్‌పోర్టులో భద్రత కట్టుదిట్టం

81చూసినవారు
విశాఖ: ఎయిర్‌పోర్టులో భద్రత కట్టుదిట్టం
భారత్ - పాక్ మధ్య భీకర యుద్ధం నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. ముందస్తు జాగ్రత్తల్లో భాగంగా శనివారం విశాఖ ఎయిర్‌పోర్టులో భద్రత మరింత కట్టుదిట్టం చేశారు. విమానాశ్రయానికి వచ్చే, వెళ్లే వాహనాలును సీఐఎస్ఎఫ్ అధికారులు క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. అనుమానిత వస్తువులు, వ్యక్తులు, వాహనాలపై ఆరా తీస్తున్నారు.

సంబంధిత పోస్ట్