జిల్లా బ్రాహ్మణ పురోహిత సమాఖ్య అధ్యక్షడిగా సూర్య నారాయణమూర్తి

62చూసినవారు
జిల్లా బ్రాహ్మణ పురోహిత సమాఖ్య అధ్యక్షడిగా సూర్య నారాయణమూర్తి
రాష్ట్ర బ్రాహ్మణ పురోహిత సమాఖ్య అనకాపల్లి జిల్లా అధ్యక్షుడిగా పెద్దింటి సూర్య నారాయణమూర్తి ఏకగ్రీవంగా బుదవారం ఎన్నికయ్యారు. బుధవారం విశాఖపట్నం శిల్పారామం(జాతర ) లో జరిగిన పురోహిత సమాఖ్య లో రాష్ట్ర అధ్యక్షులు యముజాల నరసింహ మూర్తి అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఎన్నుకున్నారు. అనంతరం సూర్య నారాయణమూర్తి మాట్లాడుతూ పురోహితాన్ని బ్రాహ్మణ కులవృత్తి గా ప్రభుత్వం గుర్తించాలన్నారు. సమాఖ్య ఉపాధ్యక్షుడు గా రాచకొండ శ్రీనివాస శర్మ, ప్రధాన కార్యదర్శిగా చిట్టావఝల ఎన్నికయ్యారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్