భారతీయ రైల్వే 172 వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా బుధవారం యలమంచిలి రైల్వే స్టషన్ లో యలమంచిలి రైల్వే కన్సుల్టేన్సీ మెంబెర్స్ కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. కన్సుల్టేన్సీ మెంబెర్ అగ్గాల హనుమంతరావు మాట్లాడుతూ, ప్రపంచం లోనే భారతీయ రైల్వే కి ఒక గుర్తింపు ఉందని బీజేపీ ప్రభుత్వం ఏర్పడ్డాక వేల కోట్లతో రైల్వే స్టేషన్స్ ఆదుణీకరణ జరుగుతోందన్నారు.