వాలంటీర్ల హెచ్చరిక

66చూసినవారు
వాలంటీర్ల హెచ్చరిక
వాలంటీర్ వ్యవస్థను రద్దు చేయాలని టీడీపీ నేత, పంచాయతీరాజ్ ఛాంబర్ రాష్ట్ర అధ్యక్షుడు వైవీబీ రాజేంద్రప్రసాద్ చేసిన వ్యాఖ్యలపై వాలంటీర్ల అసోసియేషన్ మండిపడింది. ఆయన చేసిన వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేసింది. లేదంటే 2.60 లక్షల మంది వాలంటీర్లు వీధి పోరాటాలకు దిగుతారని హెచ్చరించింది. వాలంటీర్ల వేతనాన్ని పంచాయతీ కార్యదర్శులు, కౌన్సిలర్లకు ఇవ్వాలని కోరడం దారుణమని పేర్కొంది.

సంబంధిత పోస్ట్