ఏపీ ప్రభుత్వానికి వాలంటీర్ల హెచ్చరిక

70చూసినవారు
ఏపీ ప్రభుత్వానికి వాలంటీర్ల హెచ్చరిక
కూటమి ప్రభుత్వం ఏర్పడి వంద రోజులైనా ఉద్యోగ భద్రత కల్పించడం లేదని వాలంటీర్లు ఆవేదన వ్యక్తం చేశారు. తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని వాలంటీర్లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 2.60 లక్షల మంది పరిస్థితి గందరగోళంగా మారిందని, వచ్చే కేబినెట్ సమావేశంలోపు తమ న్యాయం చేయాలని కోరారు. తమకు న్యాయం చేయకుంటే సీఎం క్యాంపు ఆఫీస్‌ను ముట్టడిస్తామని హెచ్చరించారు. సమస్యల పరిష్కారం కోసం సెప్టెంబర్ 26 నుంచి అక్టోబర్ 2 వరకు రాష్ట్రవ్యాప్తంగా శాంతియుతంగా ఆందోళనలు చేపడతామన్నారు.

సంబంధిత పోస్ట్