అమరావతి మహిళలపై సజ్జల వ్యాఖ్యలు ఖండిస్తున్నాం: షర్మిల

50చూసినవారు
అమరావతి మహిళలపై సజ్జల వ్యాఖ్యలు ఖండిస్తున్నాం: షర్మిల
AP:అమరావతి మహిళలపై సజ్జల చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నామని రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. చేసిన తప్పునకు క్షమాపణ చెప్పడానికి సజ్జలకు ఇబ్బందేంటని ప్రశ్నించారు. మంగళవారం షర్మిల మాట్లాడుతూ.. ‘మహిళలు.. నా అక్కాచెల్లెళ్లు అని జగన్ అంటారు. కానీ ఆయన సొంత చెల్లికే మర్యాద ఇవ్వడం లేదు. ఇక రాష్ట్రంలో ఇతర మహిళలకు ఏం గౌరవం ఇస్తారు. చేసిన తప్పులే వైసీపీ నేతలు మళ్లీ మళ్లీ చేస్తున్నారు.’ అని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్