విశాఖ మేయర్ ఎన్నిక కోసం విప్ జారీ చేశాం: బొత్స

68చూసినవారు
విశాఖ మేయర్ ఎన్నిక కోసం విప్ జారీ చేశాం: బొత్స
AP: విశాఖ మేయర్ ఎన్నిక కోసం విప్ జారీ చేసినట్లు మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించారు. తమ 58 మంది కార్పొరేటర్లు వైసీపీ పార్టీ విధానాన్ని వ్యతిరేకించబోమని ఆయన స్పష్టం చేశారు. ఈ సందర్భంగా తమతో లేని సభ్యుల తాలూకా సభ్యత్వాన్ని రద్దు చేస్తామని మాజీ మంత్రి బొత్స సత్యనారాయణహెచ్చరికలు జారీ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్