మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించిన గుడాల గోపి

52చూసినవారు
మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించిన గుడాల గోపి
పాలకొల్లు నియోజకవర్గ పరిధిలోని యలమంచిలి మండలం, కట్టావారి పాలెం కు చెందిన కప్పల సునీల్, రోడ్డు ప్రమాదంలో మరణించారు. విషయం తెలుసుకొన్న పాలకొల్లు వైసీపీ ఇన్చార్జ్ గుడాల గోపి, బుధవారం స్వయంగా ఇంటికి వెళ్లి మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ధైర్యం చెప్పారు. డీసీఎంఎస్ మాజీ చైర్మన్ యడ్ల తాతాజీ, ఓదూరి భాస్కర్ రావు, కొప్పాడి శ్రీను బాబు, కండవల్లి వాసు, పెచ్చెట్టి కృష్ణాజీ, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్