పెంటపాడు లో 250 మందికి ఉచిత వైద్య పరీక్షలు

85చూసినవారు
పెంటపాడు లో 250 మందికి ఉచిత వైద్య పరీక్షలు
పెంటపాడు పంచాయతీ కార్యాలయం వద్ద గురువారం ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ తాడేపల్లి వంశీ 250 మందికిపైగా
రోగులకు పరీక్షలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ. ప్రధానంగా వృద్ధులు, మహిళలకు బోన్
మినరల్ డెన్సిటీ పరీక్షలునిర్వహించినట్లు
తెలిపారు. ఎముకల పటుత్వాన్ని తెలుసుకోవడానికి పరీక్ష చేస్తామన్నారు. సర్పంచ్ సూర్యకళ, ఈశ్వరరావు,
రాజేష్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్