రేపు రూ. 15. 46 కోట్లు మేర పెన్షన్లు పంపిణీకు సిద్ధం

84చూసినవారు
రేపు రూ. 15. 46 కోట్లు మేర పెన్షన్లు పంపిణీకు సిద్ధం
తణుకు నియోజవర్గంలో గురువారం నిర్వహించే పెన్షన్ల పంపిణీ మహోత్సవంలో జిల్లా టిడిపి అధ్యక్షులు మంతెన రామరాజు పాల్గొంటారని ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ తెలిపారు. నియోజకవర్గంలో వరిఘేడు, ఎర్రనీలిగుంట, తణుకు, ఇరగవరం గ్రామాల్లో పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారని చెప్పారు. మొత్తం 36, 678 మందికి పెన్షన్లకు గాను రూ. 15. 46 కోట్లు నగదును గురువారం అందజేసేందుకు సిద్ధం చేసినట్లు ఎమ్మెల్యే వివరించారు.

సంబంధిత పోస్ట్