ఆచంట: మౌలిక సదుపాయాల కోసం అధికారులు పరిశీలన

81చూసినవారు
ఆచంట: మౌలిక సదుపాయాల కోసం అధికారులు పరిశీలన
పెనుగొండ సచివాలయం 5 పరిధిలోని మునమర్రు రోడ్డులోని  లేఅవుట్ సర్వేనెంబర్ 392/1. 2,  221/1లో 103 ఇళ్ల స్థలాలకు కాలనీలో రోడ్లు, త్రాగునీరు, విద్యుత్ సదుపాయం కల్పించాలంటూ లబ్ధిదారులు పి. జి. ఆర్ ఎస్ లో విన్నవించుకున్నారు. సమస్యలు పరిష్కరించి అంచనాలు తయారు చేయాలని ఉన్నతాధికారులు ఆదేశించడంతో పెనుగొండ ఎంపీడీవో టి సూర్యనారాయణమూర్తి డిప్యూటీ ఎంపీడీవో, హౌసింగ్ ఏఈ, ఎలక్ట్రికల్ ఏఇ, పంచాయతీరాజ్ అధికారులు సందర్శించారు.

సంబంధిత పోస్ట్