బ్రాహ్మణచెరువులో ఎన్సీడి సర్వే

57చూసినవారు
బ్రాహ్మణచెరువులో ఎన్సీడి సర్వే
పెనుమంట్ర మండలం బ్రాహ్మణ చెరువు గ్రామంలో గురువారం ఏఎన్ఎం లక్ష్మి, ఆశా సిబ్బంది ఆధ్వర్యంలో ఎన్సీడీ 3. 0 సర్వే నిర్వహించారు. గ్రామంలోని ప్రజలకు ఆరోగ్య పరీక్షలు చేశారు. అనంతరం సీజనల్ వ్యాధుల గురించి అవగాహన కల్పించారు. ఎలాంటి అనారోగ్య లక్షణాలు ఉన్నా అశ్రద్ధ వహించకుండా తమను సంప్రదించాలని ఏఎన్ఎం లక్ష్మి సూచించారు.

సంబంధిత పోస్ట్