దొంగరావిపాలెంలో టిడిపి గ్రామ నూతన కార్యవర్గం ఎన్నిక

55చూసినవారు
దొంగరావిపాలెంలో  టిడిపి గ్రామ నూతన కార్యవర్గం ఎన్నిక
పెనుగొండ మండలం దొంగరావిపాలెంలో టీడీపీ గ్రామ కమిటీని ఏర్పాటు చేశారు. కడలి సత్యనారాయణ అధ్యక్షుడిగా, పితాని శేఖర్ కుమార్ సెక్రటరీగా శుక్రవారం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆరుగురు సభ్యులతో కూడిన కమిటీ పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని, ప్రజల్లో ప్రభుత్వం పథకాలపై అవగాహన పెంచుతామని తెలిపారు. పార్టీ జెండాను ఆవిష్కరించారు.

సంబంధిత పోస్ట్