పెనుమంట్ర: ఇంటి వద్ద రేషన్ అందించిన టీడీపీ నాయకులు

51చూసినవారు
పెనుమంట్ర:  ఇంటి వద్ద రేషన్  అందించిన టీడీపీ నాయకులు
పెనుమంట్ర మండలం మార్టేరు గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన విధంగా దివ్యాంగులకు, వృద్ధులకు రేషన్ పంపిణీ ఇంటి వద్ద అందించే విధంగా చర్యలు చేపట్టారు. దేవాంగులపేటలో 65 సంవత్సరాలు నిండిన వృద్ధురాలి ఇంటికి వెళ్లి రేషన్ సరుకులు పంపిణీ చేశారు.  ఈ కార్యక్రమంలో 2వ వార్డు పంచాయతీ పిసిని అప్పలనాయుడు, కారేపల్లి భాస్కరరావు, మజ్జి అచ్యుతరావు, మార్టేరు టౌన్ టిడిపి ప్రధాన కార్యదర్శి, రాజేష్, రోబిభాస్కరరావు ఉన్నారు.

సంబంధిత పోస్ట్