పెనుమంట్ర: పిల్లలకు వ్యాధి నిరోధక టీకాలు

78చూసినవారు
పెనుమంట్ర: పిల్లలకు వ్యాధి నిరోధక టీకాలు
పెనుమంట్ర మండలంలోని పెనుమంట్ర 2 సచివాలయం పరిధిలో బుధవారం చంటి పిల్లలకు వ్యాధినిరోధక టీకాలు వేశారు. ఏఎన్ఎం లక్ష్మి, ఆశా సిబ్బంది ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో అంగన్వాడి టీచర్లు పాల్గొన్నారు. 6 నెలల నుంచి 16 ఏళ్ల వయస్సు పిల్లలకు తగిన వయస్సు మేరకు వివిధ రకాల టీకాలు అందించామని పీహెచ్సీ సిబ్బంది తెలిపారు.

సంబంధిత పోస్ట్