భీమవరం: 32 మంది విద్యార్థులకు మెరిట్ స్కాలర్ షిప్స్ అందజేత

14చూసినవారు
భీమవరం: 32 మంది విద్యార్థులకు మెరిట్ స్కాలర్ షిప్స్ అందజేత
ప్రతిభకు పేదరికం అడ్డు రాకూడదని ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. 2024-25 విద్య ఏడాదిలో ప్రభుత్వ, ప్రైవేట్ ఇంటర్, డిగ్రీ కళాశాలలో 90 శాతం మార్కులతో ప్రతిభ చాటిన 32 మంది విద్యార్థులకు తుమ్మలపల్లి ట్రస్ట్ ఆధ్వర్యంలో మెరిట్ స్కాలర్ షిప్స్ ను ఆదివారం భీమవరం హనుమత్కాళీ ఆశ్రమంలో అందించారు. భీమవరంలో ప్రతిభావంతులైన విద్యార్థులకు దాతలు ఎంతో ప్రోత్సాహం అందిస్తున్నారని ఎమ్మెల్యే అంజిబాబు అన్నారు.

సంబంధిత పోస్ట్