భీమవరం: వారాహి జ్యుయలరి ప్రదర్శన ను ప్రారంభించిన ఎమ్మెల్యే

69చూసినవారు
భీమవరం: వారాహి జ్యుయలరి ప్రదర్శన ను ప్రారంభించిన ఎమ్మెల్యే
భీమవరం ఆనంద ఇన్ పంక్షన్ హాల్లో వారాహి జ్యుయలరి ప్రదర్శనను శనివారం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు ప్రారంభించారు. ఆకర్షణీయ ఆభరణాలను మహిళలు పెద్దఎత్తున ఆదరిస్తున్నారని పేర్కొన్నారు. క్లస్టర్ మేనేజర్ అనంత్ రెడ్డి తెలిపిన ప్రకారం, గ్రాము బంగారంపై ₹150 తగ్గింపుతో ఈ ప్రదర్శన రెండు రోజులపాటు అందుబాటులో ఉంటుందని చెప్పారు.

సంబంధిత పోస్ట్