ధర్మం వికాసం కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

57చూసినవారు
ధర్మం వికాసం కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే
ధర్మో రక్షిత రక్షితః. ధర్మాన్ని మనం కాపాడితే అదే ధర్మం మనల్ని కాపాడుతుందని భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. ఈ సందర్భంగా ఆదివారం 2వ పట్టణంలోని 32 డెంటల్ కేర్ డాక్టర్ గౌతమ్ ఆధ్వర్యంలో ధర్మ వికాసం కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ప్రారంభించి మాట్లాడారు. నేటి తరంలో సమాజం నా కుటుంబం అనే భవన అందరిలో ఉండాలని, భావితరాలకు మన సంస్కృతి సాంప్రదాయాలను తెలియజేయాలని సూచించారు.

సంబంధిత పోస్ట్