చింతలపూడి నుంచి విజయవాడకు బస్ సౌకర్యం

83చూసినవారు
చింతలపూడి నుంచి విజయవాడకు బస్ సౌకర్యం
చింతలపూడి ప్రజలకు ఎమ్మెల్యే గుడ్ న్యూస్ చెప్పారు. చింతలపూడి నుండి విజయవాడకు ఉదయం, సాయంత్రం సమయాల్లో రెండు సర్వీసులు జంగారెడ్డిగూడెం డిపో నుండి నూజివీడు మీదుగా ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించినట్లు చింతలపూడి ఎమ్మెల్యే సొంగా రోషన్ కుమార్ తెలిపారు. అదేవిధంగా ఆ రెండు సర్వీసులు మరల విజయవాడ నుండి అదే రూట్ లో జంగారెడ్డిగూడెంకు తిరిగి వెళతాయన్నారు. కావున ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.

సంబంధిత పోస్ట్