జంగారెడ్డిగూడెం: కనీస వేతనం ₹. 20, 000 అమలు చేయాలి

2చూసినవారు
జంగారెడ్డిగూడెం స్థానిక ధర్మన్న స్మారక భవనంలో కార్మిక ప్రజా సంఘాల అఖిలపక్ష సమావేశం శనివారం జరిగింది. ఏఐటీయూసీ నాయకులు కుంచె వసంతరావు పాల్గొని మాట్లాడారు. జులై 9న సార్వత్రిక సమ్మెను ఉద్యోగ కార్మిక యువజన విద్యార్థి రైతు కూలీలు అందరూ ఈ సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలన్నారు. కనీస వేతనం రూ. 26 వేలు చేయాలని, కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ స్కీమ్ వర్కర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్