చింతలపూడి ఎమ్మెల్యేను కలిసిన జర్నలిస్టులు

78చూసినవారు
చింతలపూడి ఎమ్మెల్యేను కలిసిన జర్నలిస్టులు
APWJF చింతలపూడి అసెంబ్లీ నియోజకవర్గ కమిటీ సభ్యులు బుధవారం ఎమ్మెల్యే రోషన్ కుమార్ ని వారి కార్యాలయంలో కలుసుకున్నారు. అనంతరం వారి సమస్యల పరిష్కరించాలని కోరుతూ వినతి పత్రం ఇవ్వడం జరిగింది. జర్నలిస్టులకు ఇళ్ళ స్థలాలు కేటాయింపు, మీడియా కమిషన్ ఏర్పాటు, జర్నలిస్టులకు పెన్షన్లు, అక్రిడిటేషన్ కమిటీల్లో మీడియా కమిటీ ప్రతినిధులకు ప్రాతినిధ్యం, జర్నలిస్టు కమిటీలు ఏర్పాటు చెయ్యాలని కోరారు.

సంబంధిత పోస్ట్