ముక్కోటి ఏకాదశి సందర్భంగా ద్వారక తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దెందులూరు నియోజకవర్గం ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ శుక్రవారం రాత్రి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికారు. అనంతరం చింతమనేని స్వామివారిని దర్శించుకునే ప్రత్యేక పూజలు చేశారు. అలాగే ఆలయ అధికారులు మరియు అర్చకులు చింతమనే ఘనంగా సత్కరించారు.