నెలరోజుల పాటు రెండు విడతలగా విద్యుత్ సరఫరా

57చూసినవారు
నెలరోజుల పాటు రెండు విడతలగా విద్యుత్ సరఫరా
భీమడోలు విద్యుత్ ఉపకేంద్రంలో కొత్తగా పవర్ ట్రాన్స్ఫార్మర్ మార్పు చేస్తున్న నేపథ్యంలో గురువారం నుంచి రెండు విడతలుగా వ్యవసాయదారులకు విద్యుత్ సరఫరా చేస్తామని ఈఈ నటరాజన్ బుధవారం అన్నారు. 220/132/33 కేవీ విద్యుత్ ఉపకేంద్రం పరిధిలోని ఏలూరు, పెదవేగి, ద్వారకాతిరుమల, నారాయణపురం, భీమడోలు వ్యవసాయ విద్యుత్ వినియోగదారులకు గురువారం నుంచి నెల రోజుల పాటు రెండు విడతలుగా విద్యుత్ సరఫరా చేస్తామన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్