ఉచిత ఇసుక విధానాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే చింతమనేని

50చూసినవారు
ఉచిత ఇసుక విధానాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే చింతమనేని
పెదపాడు మండలం వట్లూరులో జరిగిన కార్యక్రమంలో ప్రభుత్వ ఉచిత ఇసుక విధానాన్ని దెందులూరు నియోజకవర్గంలో లాంఛనంగా దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ గురువారం ప్రారంభించారు. ఈ మేరకు స్వయంగా ఇసుక ట్రాక్టర్ ను ఎమ్మెల్యే నడిపారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చిత్రపటాలకి దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పాలాభిషేకం చేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్