దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ను కలిసిన ప్రజలు

61చూసినవారు
దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ను కలిసిన ప్రజలు
దుగ్గిరాలలో దెందులూరు ఎమ్మెల్యే చింతమనేనిని ప్రభాకర్ క్యాంపు కార్యాలయంలో మంగళవారం పలువురు కూటమి నాయకులు, కార్యకర్తలు, అధికారులు, ప్రజలు మర్యాదపూర్వకముగా కలిశారు. పుష్పగుచ్చాలు అందించారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని పలు గ్రామాల నుంచి వచ్చిన ప్రజల నుంచి వినతలు స్వీకరించారు. ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ సత్వరమే వాటిని పరిష్కరించేలా  ఎమ్మెల్యే చర్యలు చేపట్టారు.

సంబంధిత పోస్ట్