పెదవేగి మండలం దుగ్గిరాల టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ను పలు గ్రామాలకు చెందిన ప్రజలు బుధవారం మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వారి సమస్యలను నేరుగా అడిగి తెలుసుకున్నారు. అలాగే వారి వద్ద నుండి అర్జీలు స్వీకరించి వాటిని సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కరిస్తానని భరోసా ఇచ్చారు.