ఏలూరు జిల్లా వ్యాప్తంగా శనివారం నిర్వహించిన మెగా లోక్ అదాలత్లో పోలీస్ శాఖకు సంబంధించిన 2, 844 కేసులు రాజీ అయ్యాయని జిల్లా ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. 827 ఐపీసీ కేసులు, 417 స్పెషల్ అండ్ లోకల్ లాస్ కేసులు, 143 ఎక్సైజ్ కేసులు, 1, 454 పెట్టీ కేసులుతో మొత్తం 2, 844 కేసులు రాజీ అయ్యాయన్నారు.