ఏలూరు: అస్తిపంజరం స్థితిలో మృతదేహం లభ్యం

79చూసినవారు
ఏలూరు: అస్తిపంజరం స్థితిలో మృతదేహం లభ్యం
ఏలూరు రూరల్ పోలీస్ స్టేషన్ పరిధి కొత్తూరు వద్ద వ్యక్తి మృతదేహం అస్థిపంజరం స్థితిలో ఉండటాన్ని బుధవారం పోలీసులు గుర్తించిన విషయం తెలిసిందే. పోలీసుల ప్రాథమిక సమాచారం ప్రకారం. మృతదేహాన్ని వేమూరి సత్యనారాయణ (65)గా గుర్తించారు. ఈయన సతీమణి విజయవాడలోని కుమారుడు వద్ద నివాసం ఉంటుంది. మద్యానికి బానిసై కొత్తూరు వద్ద ఇందిరమ్మ కాలనీలో ఒంటరిగా జీవిస్తున్నాడు. అయితే అతడే మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్