ఏలూరు జిల్లా పోలవరం మండలం కొత్తకొంకాల గ్రామంలో వైద్యుల్లేక గర్భిణి శిరీష మంగళవారం మృతి చెందింది. నర్సు పరీక్షలు చేసినా పరిస్థితి విషమించి రాజమండ్రికి తరలించేలోపే మృతి చెందింది. బుధవారం మంత్రి సత్యకుమార్ యాదవ్ స్పందించి పూర్తి విచారణతో బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.