ఏలూరు: త్వరలో తల్లుల ఖాతాల్లోకి రూ. 15 వేలు : సీఎం చంద్రబాబు

57చూసినవారు
ఏలూరు: త్వరలో తల్లుల ఖాతాల్లోకి రూ. 15 వేలు : సీఎం చంద్రబాబు
తల్లికి వందనంపై సీఎం చంద్రబాబు శుభవార్త చెప్పారు. శుక్రవారం ఏలూరు జిల్లా వడ్డమానులో ఆయన మాట్లాడుతూ.. త్వరలో తల్లికి వందనం పథకం ద్వారా తల్లుల ఖాతాలో రూ.15 వేలు విడుదల చేస్తామన్నారు. ఇంట్లో ఎంతమంది పిల్లలున్న అందరికీ ఈ పథకం వర్తిస్తుందన్నారు.

సంబంధిత పోస్ట్