ఏలూరు: మహిళలపై అత్యాచారానికి పాల్పడే నిందితులను ఉరితీయాలి

52చూసినవారు
ఏలూరు: మహిళలపై అత్యాచారానికి పాల్పడే నిందితులను ఉరితీయాలి
మహిళలపై అత్యాచారానికి పాల్పడే నిందితులను వెంటనే ఉరి తీయాలని ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య ఏలూరు జిల్లా అధ్యక్షురాలు వరక శ్యామల, కార్యదర్శి మన్నవ యామిని మంగళవారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. అయోధ్యలో ఈనెల 2న ఒక దళిత యువతిపై అత్యాచార సంఘటన చోటుచేసుకోవడం సభ్య సమాజానికి సిగ్గుచేటని, భవిష్యత్తులో ఇటువంటి దాడులు జరగకుండా చూసుకోవాలన్నారు.

సంబంధిత పోస్ట్