ఏలూరు: ఎంపీడీవోలతో జడ్పీ చైర్ పర్సన్ సమీక్ష

79చూసినవారు
ఏలూరు: ఎంపీడీవోలతో జడ్పీ చైర్ పర్సన్ సమీక్ష
ఏలూరు జిల్లా పరిషత్ కార్యాలయంలో ఉమ్మడి ప. గో. జిల్లాలో గల మండల పరిషత్ అధికారులతో ఉమ్మడి జిల్లా జడ్పీ చైర్ పర్సన్ గంటా పద్మశ్రీ శుక్రవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మండలాలలో జరుగుతున్న అభివృద్ధి పనుల గురించి అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అలాగే పెండింగ్ పనులను వెంటనే పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేశారు.

సంబంధిత పోస్ట్