పోగొట్టుకున్న బ్యాగును అందజేసిన ఏలూరు రైల్వే పోలీసులకు అప్పగింత

66చూసినవారు
పోగొట్టుకున్న బ్యాగును అందజేసిన ఏలూరు రైల్వే పోలీసులకు అప్పగింత
రైలులో ప్రయాణిస్తున్న ప్రయాణికురాలు పోగొట్టుకున్న బ్యాగును రైల్వే పోలీసులు తిరిగి ఆమెకు అప్పగించారు. విజయవాడకు చెందిన రమాదేవి తిరుపతికి విజయవాడకు రైల్లో శనివారం ఉదయం వచ్చింది. రైలులో ఆమె బ్యాగును మర్చిపోయింది. వెంటనే విజయవాడ రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేసింది. విజయవాడ పోలీసులు ఏలూరు రైల్వే పోలీసులను అలర్ట్ చేశారు. ఆ బ్యాగ్ ను ఏలూరు రైల్వే పోలీసులు స్వాధీనం చేసుకుని తిరిగి రమాదేవికి అప్పగించారు.

సంబంధిత పోస్ట్