వినూత్న కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది

565చూసినవారు
రేపటి ఆకాంక్షలను సకారం చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం వినూత్న కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిందని రాష్ట్ర గృహ నిర్మాణ సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థ సారథి తెలిపారు. 78వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఏలూరు పోలీస్ పరేడ్ గ్రౌండ్లో గురువారం ఆయన జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, పోలీసులు గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా పార్థసారథి మాట్లాడుతూ స్వాతంత్ర సమరయోధుల స్ఫూర్తితో నేటి యువత దేశాభివృద్ధికి కృషి చేయాలని అన్నారు.

సంబంధిత పోస్ట్