జంగారెడ్డిగూడెం: కారు, లారీ ఢీకొని ఒకరు మృతి

67చూసినవారు
జంగారెడ్డిగూడెం: కారు, లారీ ఢీకొని ఒకరు మృతి
జంగారెడ్డిగూడెం మం. తాడువాయి వద్ద కారు, లారీ ఢీకొని గురువారం ఒకరు మృతి చెందారు. నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. విద్యార్థులు కారులో భద్రాచలం వెళ్తుండగా కారు అదుపుతప్పి లారీని ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. గాయపడిన వారిని వెంటనే 108 వాహనంలో జంగారెడ్డిగూడెం ఏరియా ఆస్పత్రికి తరలించారు. విద్యార్థులంతా తాడేపల్లిగూడెంలోని ఓ ప్రైవేటు ఇంజినీరింగ్ కళాశాలకు చెందినవారుగా సమాచారం.

సంబంధిత పోస్ట్